Medchalలో మంత్రి కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2022-02-02T15:43:52+05:30 IST
మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్లో హెచ్ఎండీఏ చేపట్టిన చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ పేజ్ 2 పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.