మంత్రి సత్యవతి రాథోడ్కు పితృవియోగం
ABN , First Publish Date - 2022-02-17T13:52:20+05:30 IST
రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు పితృవియోగం కలిగింది.
మహబూబాబాద్: రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి తండ్రి లింగయ్య నాయక్ గురువారం జిల్లాలోని కురవి మండలం పెద్ద తండాలో కన్నుమూశారు. లింగయ్య నాయక్ మృతి పట్ల పార్టీ నేతలు సంతాపం తెలియజేశారు.