Kamareddy: నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేత
ABN , First Publish Date - 2022-09-14T14:28:54+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్ట్కు వరద తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్కు 10,600
కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్కు వరద తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్కు 10,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులుగా కాగా, ప్రస్తుతం 1,404 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 16.357 టీఎంసీలుగా కొనసాగుతుంది.