పూర్వీకుల పురిటిగడ్డపై అడుగు పెట్టిన Kakatiya వారసుడు

ABN , First Publish Date - 2022-07-07T14:51:24+05:30 IST

కాకతీయ సామ్రాజ్యపు వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ పూర్వీకుల పురిటిగడ్డపై అడుగుపెట్టారు.

పూర్వీకుల పురిటిగడ్డపై అడుగు పెట్టిన Kakatiya వారసుడు

వరంగల్: కాకతీయ సామ్రాజ్యపు(kakatiya empire) వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ (kamal chandra bhanj dev kakatiya) పూర్వీకుల పురిటిగడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కమల్‌  చంద్ర భంజ్ దేవ్‌కు భద్రకాళీ అమ్మవారి ఆలయం దగ్గర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud), సత్యవతి రాథోడ్ (Satyavati rathod), ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay bhaskar), ఎమ్మెల్యే నరేందర్ (Narendar) ఘన స్వాగతం పలికారు. భద్రకాళీ అమ్మవారి దర్శనం అనంతరం కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను  కమల్ చంద్ర భంజ్ దేవ్ ప్రారంభించనున్నారు. తమ పూర్వపు రాజవంశీయున్ని చూసేందుకు ఓరుగల్లు వాసులు భారీగా తరలి వచ్చారు. 

Updated Date - 2022-07-07T14:51:24+05:30 IST