ఎమ్మెల్యే మంచిరెడ్డిపై కోడిగుడ్లతో దాడి
ABN , First Publish Date - 2022-02-03T20:53:22+05:30 IST
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి జరిగింది. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడికి నిరసనగా ఎన్ఎస్యూఐ కోడిగుడ్ల దాడికి పాల్పడింది. కార్యకర్తలు కిషన్ రెడ్డి కారుకు ఎదురుగా వెళ్లి నిరసన తెలిపారు.