CM KCR : హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం కేసీఆర్ భేటీ
ABN , First Publish Date - 2022-11-12T04:25:19+05:30 IST
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయన నివాసంలో కలుసుకున్నారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయన నివాసంలో కలుసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వీరి భేటీ జరిగింది. ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.