విద్యుతరంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

ABN , First Publish Date - 2022-12-07T00:50:08+05:30 IST

కేంద్రప్రభుత్వం విద్యుతరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్రలో ఉదని, విద్యుత చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తే మెరుపు సమ్మె చేయడానికై నా వి ద్యుత ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని 1104యూనియన జిల్లా కార్యదర్శి ఎన. వెంకటయ్య పిలుపునిచ్చారు.

 విద్యుతరంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటయ్య

విద్యుతరంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

1104 యూనియన జిల్లా కార్యదర్శి వెంకటయ్య

నల్లగొండటౌన, డిసెంబరు 6: కేంద్రప్రభుత్వం విద్యుతరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్రలో ఉదని, విద్యుత చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తే మెరుపు సమ్మె చేయడానికై నా వి ద్యుత ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని 1104యూనియన జిల్లా కార్యదర్శి ఎన. వెంకటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం యూనియన కార్యాలయంలో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం యూనియన సర్కిల్‌, ఎమ్మార్టీ డివిజన్ల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్‌ కార్యాలయ అధ్యక్షుడిగా డి.కోటి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీహెచ. సంధ్యారాణి, కార్యదర్శి సీహెచ. యాదగిరి, అదనపు కార్యదర్శిగా బి.లింగయ్య ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎంఆర్‌టీ డివిజన అధ్యక్షుడిగా కె.జగదీష్‌, కార్యనిర్వాహక అ ధ్యక్షుడు జె.మల్లేశం, కార్యదర్శి కె.శ్రీనయ్య, అదనపు కార్యదర్శి మహ్మ ద్‌ అన్వర్‌పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు టి.జయపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు సోమాచారి, అదనపు కార్యదర్శి తిరుగుడు శ్రీనివాస్‌, జిల్లా సలహాదారుడు మేరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:50:10+05:30 IST