డ్రగ్స్ కేసులో టోనీ అనుచరుల అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-04T01:42:38+05:30 IST
డ్రగ్స్ కేసులో టోనీ అనుచరులను పోలీసులు
అమరావతి: డ్రగ్స్ కేసులో టోనీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అరిఫ్ షేక్, షాహీద్ ఆలం, రెహ్మత్లను అదుపులోకి తీసుకున్నారు. టోనీ తరపున వివిధ రాష్ట్రాల్లో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లోని వ్యాపారవేత్తలతో టోనీ అనుచరులకు కాంటాక్ట్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.