పడిపోయిన భారత్ ర్యాంకు
ABN , First Publish Date - 2022-01-21T08:57:10+05:30 IST
ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. గురువారం ఐసీసీ విడుదల చేసిన
దుబాయ్: ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. గురువారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో టాప్నకు చేరింది. న్యూజిలాండ్ (117) రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా 4,5 స్థానాల్లో నిలిచాయి.