భారత అమ్మాయిల క్లీన్‌స్వీప్ఙ్‌

ABN , First Publish Date - 2022-12-07T00:42:07+05:30 IST

న్యూజిలాండ్‌ అండర్‌-19 మహి ళల క్రికెట్‌ జట్టుతో జరిగిన టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు 5-0తో క్లీన్‌స్వీప్‌ ..

భారత అమ్మాయిల క్లీన్‌స్వీప్ఙ్‌

ముంబై: న్యూజిలాండ్‌ అండర్‌-19 మహి ళల క్రికెట్‌ జట్టుతో జరిగిన టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు 5-0తో క్లీన్‌స్వీప్‌ చేశారు. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లతో నెగ్గింది. ముందుగా కివీస్‌ 20 ఓవర్లలో 119/6 స్కోరు చేసింది. ఛేదనలో భారత అమ్మాయిలు 18 ఓవర్లలో 121/6 స్కోరు చేసి గెలిచారు.

Updated Date - 2022-12-07T00:42:08+05:30 IST