అమ్మాయిలకు ఆసీస్‌ పరీక్ష

ABN , First Publish Date - 2022-12-09T00:50:42+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పనకు రెండు నెలల ముందు టీమ్‌ అసలు సత్తా ఏంటో బేరీజు వేసుకోవడానికి భారత మహిళల జట్టు

అమ్మాయిలకు ఆసీస్‌ పరీక్ష

నేడు తొలి టీ20

రాత్రి 7 గం. స్టార్‌స్పోర్ట్స్‌లో...

ముంబై: టీ20 వరల్డ్‌క్‌పనకు రెండు నెలల ముందు టీమ్‌ అసలు సత్తా ఏంటో బేరీజు వేసుకోవడానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇందు కోసం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సలోని తొలి మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌లతో టీమిండియా బ్యాటింగ్‌ బలంగానే కనిపిస్తోంది. అయితే, జులన్‌ గోస్వామి రిటైర్‌ కావడంతో పేస్‌ విభాగం కొంత బలహీనపడినా.. స్పిన్‌తో ఆలోటును భర్తీ చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

Updated Date - 2022-12-09T00:50:43+05:30 IST