ఏపీ పాలిసెట్‌

ABN , First Publish Date - 2022-04-16T20:28:55+05:30 IST

విజయవాడలోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎస్‌బీటీఈటీ) - పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన..

ఏపీ పాలిసెట్‌

విజయవాడలోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎస్‌బీటీఈటీ) - పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా పలు డిప్లొమా కోర్సుల్లో  ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు, ప్రస్తుతం పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.400

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 11 నుంచి 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 18

పాలిసెట్‌ 2022 తేదీ: మే 29

వెబ్‌సైట్‌: http://sbtetap.gov.in

Updated Date - 2022-04-16T20:28:55+05:30 IST