వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలి: మాధవ్
ABN , First Publish Date - 2022-04-11T23:18:22+05:30 IST
జగన్ కొత్త కేబినెట్తో రాష్ట్రానికి ఒరిగేది లేదని ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విశాఖ: జగన్ కొత్త కేబినెట్తో రాష్ట్రానికి ఒరిగేది లేదని ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఉత్తరాంధ్ర మంత్రులు చొరవ చూపాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదనేది అవాస్తవమని మాధవ్ పేర్కొన్నారు.