తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-07-08T13:23:12+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పట్టనుంది. గురువారం తిరుమల

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పట్టనుంది. గురువారం తిరుమల శ్రీవారిని 75,407 మంది భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. 35,535 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.56 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-07-08T13:23:12+05:30 IST