ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
ABN , First Publish Date - 2022-08-31T15:30:12+05:30 IST
వినాయక చవితి (Vinayaka chaviti) సందర్భంగా ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh ) శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: వినాయక చవితి (Vinayaka chaviti) సందర్భంగా ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh ) శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో అందరూ క్షేమంగా ఉండాలని గణనాథుడిని వేడుకుంటున్నానన్నారు. తలపెట్టే మంచి పనులకి విఘ్నాలు తొలగి, దిగ్విజయం అయ్యేందుకు వినాయకుడు ఆశీస్సులు అందరికీ తోడవ్వాలని ప్రార్థిస్తున్నానని లోకేష్ అన్నారు.