-
-
Home » Andhra Pradesh » Srikakulam andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Srikakulamలో మందుబాబుల వీరంగం
ABN , First Publish Date - 2022-02-19T15:54:44+05:30 IST
జిల్లాలోని రాజాం పట్టణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు.

శ్రీకాకుళం: జిల్లాలోని రాజాం పట్టణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్ వద్ద మద్యం సేవించి హంగామా చేశారు. హోటల్లో ఫర్నిచర్, వస్తువులను మందుబాబులు ధ్వంసం చేశారు. పరస్పరం రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని తాగుబోతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.