పర్యాటక రంగంలో ఏపీది మూడో స్థానం : రోజా

ABN , First Publish Date - 2022-12-10T12:54:33+05:30 IST

పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని.. 2023లో మొదటి స్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు.

పర్యాటక రంగంలో ఏపీది మూడో స్థానం : రోజా

Minister Roja : పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందని.. 2023లో మొదటి స్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. నేడు ఐటీపీఐ, టూరిజం అథారిటీ నేతృత్వంలో ఏపీ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సు తిరుపతిలో జరిగింది. ఈ సదస్సులో రోజా మాట్లాడుతూ.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వా మ్యంతో తీర ప్రాంత అభవృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయన్నారు. కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారని రోజా పెర్కొన్నారు.

Updated Date - 2022-12-10T12:54:35+05:30 IST