ఎరుపెక్కిన కృష్ణాతీరం
ABN , First Publish Date - 2022-10-07T08:25:11+05:30 IST
ఎరుపెక్కిన కృష్ణాతీరం
కమ్యూనిస్టుల ఖిల్లా బెజవాడ ఎరుపెక్కింది. ఎర్రజెండాల రెపరెపలతో కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భవానీ మాలధారులతో. భవానీ భక్తులు దీక్ష విరమించిన సందర్భంగా వారు విడిచిన ఇరుముడి వస్త్రాలతో కృష్ణాతీరం ఇలా ఎరుపెక్కింది.