ఎరుపెక్కిన కృష్ణాతీరం

ABN , First Publish Date - 2022-10-07T08:25:11+05:30 IST

ఎరుపెక్కిన కృష్ణాతీరం

ఎరుపెక్కిన కృష్ణాతీరం

కమ్యూనిస్టుల ఖిల్లా బెజవాడ ఎరుపెక్కింది. ఎర్రజెండాల రెపరెపలతో కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భవానీ మాలధారులతో. భవానీ భక్తులు దీక్ష విరమించిన సందర్భంగా వారు విడిచిన ఇరుముడి వస్త్రాలతో కృష్ణాతీరం ఇలా ఎరుపెక్కింది.

Updated Date - 2022-10-07T08:25:11+05:30 IST