Andhra news: చంద్రబాబు పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం
ABN , First Publish Date - 2022-07-23T16:22:15+05:30 IST
రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు.
రాజమండ్రి: రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) వరద ముంపు ప్రాంతాల పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు. సోంపల్లిలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు(Gollapalli suryarao) పర్సును కేటుగాళ్లు కొట్టేశారు. రూ.35 వేలు నగదు, రెండు ఏటీఎం కార్డులతో పర్సును అపహరించారు. అలాగే మరో ఇరవై మంది వరకు పర్సులు పోగొట్టుకున్నట్లు సమాచారం. పర్సు అపహరణపై మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.