ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం
ABN , First Publish Date - 2022-06-04T01:56:19+05:30 IST
అమరావతి: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల 16, 17 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ
అమరావతి: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల 16, 17 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ హాజరుకానున్నారు. జూలై 4న ప్రధాని భీమవరం పర్యటనలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. మోదీ పర్యటనకు కలెక్టర్, ఎస్పీ సహా రాష్ట్రస్థాయి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సమీర్ శర్మ ఆదేశించారు.