నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయ లోపం
ABN , First Publish Date - 2022-02-25T01:55:37+05:30 IST
జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయ
కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో కమిషనర్ మధుసూదన్రెడ్డి, ఆర్ఓ విజయలక్ష్మి మధ్య మాటల యుద్ధం జరిగింది. దళిత మహిళా ఉద్యోగులపై కమిషనర్ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నరని ఆర్ఓ విజయలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్, ఆర్ఓల మధ్య పోలీసులు సయోధ్య కుదురుస్తున్నారు.