హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో చోరీ

ABN , First Publish Date - 2022-02-14T23:36:27+05:30 IST

హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 23 కేజీల బంగారం, 100 కేజీల వెండి అపహరణకు గురయినట్లు అధికారులు సమాచారం.

హనుమాన్ జంక్షన్  ఆంజనేయ స్వామి దేవస్థానంలో చోరీ

విజయవాడ: హనుమాన్ జంక్షన్  ఆంజనేయ స్వామి దేవస్థానంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 23 కేజీల బంగారం, 100 కేజీల వెండి అపహరణకు గురయినట్లు అధికారులు సమాచారం. బంగారం, వెండి మాయంపై అధికారులు అరా తీస్తున్నారు. ఇంకా దేవాదాయ శాఖ ధృవీకరించలేదు. మాజీ ఈ.ఓ, ప్రస్తుత ఆర్.జె.సి సురేష్ బాబు దర్యాప్తు జరుపుతున్నారు. ఆభరణాలు యధాతథంగా ఉన్నాయని సురేష్ బాబు వెల్లడించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-02-14T23:36:27+05:30 IST