రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ పూర్తి విఫలం: పరిటాల సునీత

ABN , First Publish Date - 2022-06-13T19:30:27+05:30 IST

రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు.

రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ పూర్తి విఫలం: పరిటాల సునీత

శ్రీ సత్యసాయి జిల్లా: రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి పరిటాల సునీత(Paritala sunitha) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రైతు సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. తక్షణమే 1500 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-13T19:30:27+05:30 IST