AP News: 22 నుంచి చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2022-12-17T16:09:44+05:30 IST

Vijayanagaram: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల సమావేశమై జనసమీకరణపై

AP News: 22 నుంచి చంద్రబాబు పర్యటన

Vijayanagaram: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల సమావేశమై జనసమీకరణపై సమీక్షించారు. 22వ తేదీ రాజాం, 23న బొబ్బిలి, 24వ తేదీన విజయనగరంలో చంద్రబాబు పర్యటిస్తారని వారు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు అశోక్ , కళావెంకట్రావు, నాగార్జున, సంధ్యారాణి, కోండ్రు మురళి, ప్రతిభాభారతి, కె.ఎ.నాయుడు, జగదీష్ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T16:09:45+05:30 IST