ఆర్ కృష్ణయ్య ఎంపికపై మంత్రి బొత్స వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-05-23T21:36:20+05:30 IST
ఆర్ కృష్ణయ్య ఎంపికపై మంత్రి బొత్స వ్యాఖ్యలు
అమరావతి: ఆర్ కృష్ణయ్య ఎంపికపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నా ఆంధ్రా ప్రజల తరుపునే గొంతు వినిపిస్తారని ఆయన తెలిపారు. కృష్ణయ్య జాతీయ నాయకుడు కాబట్టే ఎంపిక చేశామన్నారు. సామాజిక న్యాయం తెలియజేయటానికే మంత్రుల బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. సీఎం జగన్ దావోస్ పర్యటనతో ఏపీకి కంపెనీలు క్యూ కట్టనున్నాయన్నారు.