జగన్ను కలిసిన బెండపూడి విద్యార్థులు
ABN , First Publish Date - 2022-05-19T20:11:21+05:30 IST
బెండపూడి విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఐదుగురు
అమరావతి : బెండపూడి విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు తమ ఇంగ్లీష్ టీచర్తో కలిసి వెళ్లి జగన్ను కలిశారు. విద్యార్థులతో కాసేపు సంభాషించి వారిని జగన్ అభినందించారు. సీఎం జగన్ దృష్టిలో బెండపూడి విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిభ పడటంతో తనను కలవాల్సిందిగా జగన్ వారిని ఆహ్వానించారు.