Nelloreలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
ABN , First Publish Date - 2022-06-03T16:22:13+05:30 IST
జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామ శివార్లలో చిన్నయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది.
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామ శివార్లలో చిన్నయ్య అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో చిన్నయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.