అనంతలో గంజాయి ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-15T18:09:16+05:30 IST
జిల్లాలోని గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం: జిల్లాలోని గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద పదకొండు కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఇంచార్జ్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.