warangal: ఎండు గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-10T13:43:02+05:30 IST
ఎండు గంజాయిని లగేజీ రూపంలో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
వరంగల్: ఎండు గంజాయిని లగేజీ రూపంలో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా...మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. గంజాయి స్మగ్లర్లు అంతా అంతర్ రాష్ట్ర ముఠాలే అని పోలీసులు తెలిపారు.