Vemulawada Rajarajeswara క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-08T12:14:20+05:30 IST

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడానికి

Vemulawada Rajarajeswara క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్‎లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.

Updated Date - 2021-11-08T12:14:20+05:30 IST