వల్లంపట్ల శివారులోని బావిలో పడిన అడవి జంతువులు

ABN , First Publish Date - 2021-02-06T14:57:50+05:30 IST

రాజన్న సిరిసిల్ల: వల్లంపట్ల శివారులోని బావిలో అడవి జంతువులు పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వల్లంపట్ల శివారులోని బావిలో పడిన అడవి జంతువులు

రాజన్న సిరిసిల్ల: వల్లంపట్ల శివారులోని బావిలో అడవి జంతువులు పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిరుతపులి పిల్లలుగా గ్రామస్తుల అనుమానిస్తున్నారు. ఇటీవల వల్లంపట్లలో చిరుత, దాని పిల్లల సంచరిస్తున్నాయి. బావిలోపడిన జంతువులను పలువురు హైనాలు అంటున్నారు. బయటకి తీస్తేనే చెప్పవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. 


Updated Date - 2021-02-06T14:57:50+05:30 IST