వ్యాక్సినేషన్ ఉచితంగా జరగాలి: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-05-02T09:03:41+05:30 IST
కరోనా రోగులకు ఆక్సిజన్ను అందుబాటులో ఉంచడంలోనూ, అందరికీ వ్యాక్సిన్ను అందించడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
![వ్యాక్సినేషన్ ఉచితంగా జరగాలి: జగ్గారెడ్డి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, మే 1(ఆంధ్రజ్యోతి): కరోనా రోగులకు ఆక్సిజన్ను అందుబాటులో ఉంచడంలోనూ, అందరికీ వ్యాక్సిన్ను అందించడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ను ఉచితంగా వేయాలని కోరారు. కరోనా బాఽధితుల్లో అవసరం ఉన్నవారికి ఆక్సిజన్ను అందిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.