13వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం
ABN , First Publish Date - 2021-05-02T17:29:57+05:30 IST
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. 13వ రౌండ్లోనూ గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతుంది...
![13వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. 13వ రౌండ్లోనూ గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో దూసుకెళ్తున్నారు. 13 రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 13వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు 3,766 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 3,546 ఓట్లు వచ్చాయి.