సిద్దిపేట జిల్లాలో విషాదం
ABN , First Publish Date - 2021-12-25T23:16:14+05:30 IST
జిల్లాలోని కొండపాక మండలం సిరిసనగండ్లలో
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం సిరిసనగండ్లలో విషాదం జరిగింది. ఏడాదిన్నర కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను తల్లి నవిత, కుమారుడు మణిదీప్గా గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.