ఇందిరాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
ABN , First Publish Date - 2021-07-17T23:41:24+05:30 IST
ఇందిరాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: ఇందిరాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డి, దామోదర రాజనర్సిహ్మ, మహేష్ గౌడ్ హాజరైనారు. తాజా రాజకీయ పరిస్థితులు, నిరుద్యోగ సమస్య 48 గంటల దీక్ష, ఏపీతో జల వివాదం, హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది.