వామన్‌రావు దంపతుల హత్యపై..నేడు గవర్నర్‌ను కలవన్న టీపీసీసీ

ABN , First Publish Date - 2021-02-26T08:11:35+05:30 IST

హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య ఘటనపైన సమగ్ర విచారణ కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను శుక్రవారం టీపీసీసీ బృందం కలవనుంది

వామన్‌రావు దంపతుల హత్యపై..నేడు గవర్నర్‌ను కలవన్న టీపీసీసీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య ఘటనపైన సమగ్ర విచారణ కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను శుక్రవారం టీపీసీసీ బృందం కలవనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు,  ఇతర నేతలూ రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను కలవనున్నారు. 

Updated Date - 2021-02-26T08:11:35+05:30 IST