సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-04-13T00:37:08+05:30 IST
జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటు కారణంగా ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. రాయపోల్
సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటు కారణంగా ఒకేరోజు ముగ్గురు మృతి చెందారు. రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామానికి చెందిన పట్నం నర్సింహులు (28), దౌల్తాబాద్ మండలంలోని హిందూప్రియాల్లో రైతు నర్సయ్య(60) మృతి చెందారు. అలాగే తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నలుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి.