ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-10-24T02:59:35+05:30 IST
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన
భద్రాద్రి: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. దమ్మపేట మండలం మందలపల్లిలో పొలం దున్నుతూ ప్రమాదవశాత్తు లోయలో ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్ రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని దమ్మపేట మండలం మందలపల్లి వాసిగా గుర్తించారు.