తెలంగాణ నేతకు ఏఐసీసీలో కీలక బాధ్యతలు
ABN , First Publish Date - 2021-10-26T23:50:17+05:30 IST
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీలో కీలక బాధ్యతలను
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీలో కీలక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కార్యదర్శిగా మాజీ ఎమ్మల్యే వంశీచందర్రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. వంశీచందర్ను పలువురు నాయకులు అభినందించారు. జాతీయస్థాయిలో రాష్ట్ర నాయకుడికి కీలక పదవి లభించడంపై నాయకులు ఆనందం వ్యక్తం చేసారు.