భారీ గణేషుడిని దర్శించుకున్న నగర మేయర్
ABN , First Publish Date - 2021-09-15T01:23:03+05:30 IST
ఖైరతాబాద్ వినాయకుడిని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దర్శించుకున్నారు. ఆనంతరం వినాయకుడికి ప్రత్యేక....
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడిని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దర్శించుకున్నారు. ఆనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటి చైర్మన్ మేయర్కు స్వాగతం పలికారు. మేయర్ విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి చెప్పారు.నగర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని మేయర్ గణేషుడిని ప్రార్ధించారు