తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం.. మరో 7 కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-12-29T00:43:15+05:30 IST

తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 56 కేసులను గుర్తించగా.. తాజాగా ...

తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం.. మరో 7 కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 56 కేసులను గుర్తించగా.. తాజాగా మరో 7 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఒమైక్రాన్ వ్యాప్తి నియంత్రణపై దృష్టి సారించారు. ఒమైక్రాన్‌ను గుర్తించిన ఏరియాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒమైక్రాన్ సోకిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. 


Updated Date - 2021-12-29T00:43:15+05:30 IST