స్కూటీ-కారు ఢీ... ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-12-20T03:09:12+05:30 IST

స్కూటీ-కారు ఢీ... ఇద్దరు మృతి

స్కూటీ-కారు ఢీ... ఇద్దరు మృతి

మెదక్: జిల్లాలోని కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేట్ సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ-కారు ఢీకొన్న ప్రమాదంలో్ ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-20T03:09:12+05:30 IST