తాగిన మైకంలో వృద్ధరాలిని చంపిన యువకుడు
ABN , First Publish Date - 2021-12-08T22:37:22+05:30 IST
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొండ మల్లెపల్లి మండలం జేత్య తండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో రవి అనే యువకుడు బంగారి అనే వృద్ధురాలిని కత్తితో పొడిచి చంపాడు.
నల్లగొండ: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొండ మల్లెపల్లి మండలం జేత్య తండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో రవి అనే యువకుడు బంగారి అనే వృద్ధురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఆ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.