తెలుగు మహిళ ఇన్చార్జిగా సుహాసిని
ABN , First Publish Date - 2021-08-05T09:24:18+05:30 IST
తెలుగు మహిళ ఇన్చార్జిగా సుహాసిని
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ-టీఎస్ ఉపాధ్యక్షులను అనుబంధ విభాగాలకు ఇన్చార్జులుగా నియమిస్తూ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఉత్తర్వులు ఇచ్చారు. తెలుగు మహిళ విభాగానికి నందమూరి సుహాసిని, తెలుగు యువతకు బండి పుల్లయ్య, రైతు విభాగానికి సామా భూపాల్రెడ్డిని ఇలా 11 అనుబంధ విభాగాలకు ఇన్చార్జులను నియమించారు.