ఏసీబీ వలలో సబ్ ఇంజనీర్
ABN , First Publish Date - 2021-10-31T01:19:06+05:30 IST
లంచం తీసుకుంటుండగా విద్యుత్ సబ్ ఇంజనీర్ను ఏసీబీ
ఖమ్మం: లంచం తీసుకుంటుండగా విద్యుత్ సబ్ ఇంజనీర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో రూ.2వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ ఇంజనీర్ పట్టుబడ్డాడు. బచ్చొడు సెక్షన్ పరిధిలో టీఎస్ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్గా గోవర్ధన్ విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వ్యక్తి నుంచి రూ.2వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.