కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-05-20T05:46:10+05:30 IST

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

కాకతీయఖని, మే 19: కరోనా మహమ్మారి మరో ఇద్దరిని బలిగొంది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ని కేటీకే ఆరో గనిలో ట్రామర్‌గా పనిచేస్తున్న కార్మికు డు(55) మంగళవారం రాత్రి మృతి చెందాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడని సింగరేణి అధికారులు తెలిపారు. అలాగే మణుగూర్‌లోని పీకే ఓసీలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ తండ్రి(73) బుధవారం ఉదయం భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మరణించినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-20T05:46:10+05:30 IST