ఎస్సీ కార్పొరేషన్ మినీ డైయిరీ పథకం
ABN , First Publish Date - 2021-01-13T08:33:13+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్ మినీ డైయిరీ పథకంలో భాగంగా తొలి దశలో 3,441 యూనిట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు
![ఎస్సీ కార్పొరేషన్ మినీ డైయిరీ పథకం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎస్సీ కార్పొరేషన్ మినీ డైయిరీ పథకంలో భాగంగా తొలి దశలో 3,441 యూనిట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో చేపట్టారు. ఈ పథకం అమలుపై మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.