ఎస్సీ కార్పొరేషన్‌ మినీ డైయిరీ పథకం

ABN , First Publish Date - 2021-01-13T08:33:13+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ మినీ డైయిరీ పథకంలో భాగంగా తొలి దశలో 3,441 యూనిట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు

ఎస్సీ కార్పొరేషన్‌ మినీ డైయిరీ పథకం

ఎస్సీ కార్పొరేషన్‌ మినీ డైయిరీ పథకంలో భాగంగా తొలి దశలో 3,441 యూనిట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో చేపట్టారు. ఈ పథకం అమలుపై మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2021-01-13T08:33:13+05:30 IST