అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తోంది: రఘునందన్‌రావు

ABN , First Publish Date - 2021-09-03T22:08:17+05:30 IST

తెలంగాణలో సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో

అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తోంది: రఘునందన్‌రావు

ఢిల్లీ: తెలంగాణలో సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్‌లు తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తోందని తెలిపారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలోని జిల్లాల్లో బీజేపీ కార్యాయాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని రఘునందన్‌రావు ఆరోపించారు.

Updated Date - 2021-09-03T22:08:17+05:30 IST