ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి సంచారం

ABN , First Publish Date - 2021-05-05T14:37:07+05:30 IST

కొమురంభీం : పెద్దపులి సంచారం కొమురంభీం జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి సంచారం

కొమురంభీం : పెద్దపులి సంచారం కొమురంభీం జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. దహెగాం మండలం, దిగిడ- పెంచికల్ పేట మండలాల పరిధిలోని కమ్మర్ గాం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. పశువుల మందలపై దాడి చేస్తోంది, పులి దాడిలో ఇప్పటికే ఒక ఆవు, మరో ఎద్దు మృతి చెందాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-05-05T14:37:07+05:30 IST