పాస్పోర్ట్ కౌంటర్లు పనిచేస్తాయ్!
ABN , First Publish Date - 2021-05-20T09:11:33+05:30 IST
తెలంగాణలో లాక్డౌన్ అమలులో ఉన్నా సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయంలోని పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ కౌంటర్, అటెస్టేషన్ కౌంటర్లు పనిచేయనున్నాయి.

ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి బాలయ్య
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లాక్డౌన్ అమలులో ఉన్నా సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయంలోని పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ కౌంటర్, అటెస్టేషన్ కౌంటర్లు పనిచేయనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ కౌంటర్లు తెరిచి ఉంచుతామని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.